ఏలూరులో ఘనంగా విట్-ఏపీ యూనివర్సిటీ రాపిడ్ రేటింగ్ చెస్ సెలెక్షన్స్ – నూతన జిల్లా చెస్ సంఘం ప్రకటన
oplus_138412032
DNN న్యూస్ ఏలూరు, మే 24, 2026:
VIT-AP యూనివర్సిటీ రాపిడ్ రేటింగ్ ఓపెన్ అండ్ బిలో చెస్ సెలెక్షన్స్ – 2026 కోసం నిర్వహించిన ఏలూరు జిల్లా ఓపెన్ స్టేట్ సెలెక్షన్ చెస్ టోర్నమెంట్ 23-05-2026 న విజయవంతంగా నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్ను డైరెక్టర్ S. Syamala, P సురేఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ Dr. Sister Mercy P. KVV Sharma గార్లు పాల్గొన్నారు.
KVV Sharma గారు ఈ వేదికపై నూతనంగా ఏర్పడిన Chess Development and Players Association of Eluru District (CDPAED) ఏలూరు జిల్లా చెస్ సంఘాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన St. Theresa’s College for Women ప్రధాన క్యాంపస్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ Dr. Sister Mercy P. గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అసోసియేషన్ సభ్యుల వివరాలు:
అధ్యక్షులు: Paluri Kiran Kumar
కార్యదర్శి: Kanna Surya Nageswara Rao
కోశాధికారి: Chaganti Srinivasa Rao
ఎగ్జిక్యూటివ్ సభ్యులు:
Thummala Satyanarayana
Darapu Sitaramaiah
Smt. Cheemala Padma
Smt. Mummareddi Rajeswari
Bayyarapu Sandeep
ఈ టోర్నమెంట్లో ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పోలవరం జిల్లాలకు చెందిన క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు.
Below: విభాగం విజేతలు:
1. పవనిక కంకిపాటి – కృష్ణా జిల్లా – 6.5 పాయింట్లు
2. కుందన మైత్రి బోయినపల్లి – గుంటూరు – 6 పాయింట్లు
3. ప్రీతమ్ కృష్ణ పట్టణాల – తూర్పు గోదావరి – 6 పాయింట్లు
4. శ్రీనివాస్ భైరవవజ్జల – ఏలూరు – 6 పాయింట్లు
5. రోనవ్ మట్టా – ఏలూరు – 5.5 పాయింట్లు
Open: విభాగం విజేతలు:
1. సాత్విక ఎమాని – తూర్పు గోదావరి – 6 పాయింట్లు
2. వెంకట సాయి లక్ష్మణ్ కొల్లు – ఏలూరు – 5 పాయింట్లు
3. హనీష్ నందన్ సంగీతో – 5 పాయింట్లు
4. కోమల్ కడలి – కోనసీమ – 5 పాయింట్లు
5. ప్రీతమ్ కృష్ణ పట్టణాల – తూర్పు గోదావరి – 5 పాయింట్లు
ఎంపికైన క్రీడాకారులకు VIT-AP University నియమావళి ప్రకారం జూన్ 1 నుండి 8 వరకు జరిగే టోర్నమెంట్కు ఉచిత ప్రవేశం, భోజనం మరియు వసతి సౌకర్యాలు కల్పించబడనున్నాయి.
టోర్నమెంట్ డైరెక్టర్ ఎస్ శ్యామల P సురేఖ లు విజేతలందరికీ అభినందనలు తెలియజేస్తూ, విట్-ఏపీ యూనివర్సిటీ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
టోర్నమెంట్ నిర్వహణలో ఆర్బిటర్స్గా:
శ్రీ సతీష్ వర్మ (SNA) – ఎన్టీఆర్ జిల్లా
ఎస్. శ్యామల (SNA) – ఏలూరు
కె.ఎస్. నాగేశ్వరరావు (SNA) – JRG
P సురేఖ JRG విశేష సేవలు అందించారు.
కోచ్ లు.
లక్ష్మణరావు – సీనియర్ కోచ్
కృష్ణకుమారి
సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్య అతిథి KVV Sharma, ప్రిన్సిపాల్ Dr. Sister Mercy P., అలాగే అధ్యక్షులు Paluri Kiran Kumar, కార్యదర్శి Kanna Surya Nageswara Rao గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

DNN NEWS వారికి హృదయపూర్వక అభినందనలు.
వార్తలను చాలా వేగంగా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో ప్రచురిస్తూ ప్రజలకు త్వరితగతిన సమాచారం అందిస్తున్నారు.
మీ Quick Response మరియు Fast News Publishing నిజంగా అభినందనీయం. ప్రజలకు సమయానుకూలంగా నిజమైన వార్తలు చేరేలా చేస్తున్న DNN NEWS టీమ్కు ప్రత్యేక శుభాకాంక్షలు.
ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాము.
సమాజానికి ఉపయోగపడే వార్తలను వేగంగా అందిస్తున్న DNN న్యూస్ కు ధన్యవాదాలు
Tq sir.
That is our responsibility to publish the truth